అనకాపల్లి వాస్తవ నయనమ్
వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెసి ఒక సంవత్సరం పూర్తి చెసిన శుభసందర్భంగా వైస్సార్సీపీ కార్యకర్తలు వాస్తవ నయనమ్ తెలుగు దిన పత్రికకి ప్రత్యేక కధనం.
ఒక సంవత్సరం కలం లో మేనిఫెస్టో లో 90 శాతం అంశాలు అమలు చెసి జగన్ ప్రజలను తన సంక్షేమ పథకాలతో రాజన్న రాజ్యం జగనన్న తోనే సాధ్యం అనే నినాదంని నిజం చేసారు.ఆశాగా ఎదురుచూసిన ప్రజలు ఆశాజ్యోతి గా నిలిచి చెప్పిన నవరత్నాలు తో సుమారు 100 పనులు చేశారు.
1) వైస్సార్ పెన్షన్ పెంపు
2) జగనన్న అమ్మ ఒడి
3) వైస్సార్ రైతు భరోసా
4) జగనన్న వసతి దీవెన
5) జగనన్న గోరుముద్ద
6) వైస్సార్ లా నేస్తం
7) పోలీసులుకు వీక్లీ ఆఫ్
8) RTC ని గవర్నమెంట్లో విలీనం
9) అగ్రిగోల్డ్ బాధితులుకు అండగా మొదటి విడత డబ్బులు జమ
10) రివర్స్ టెండెరింగ్(ఇరిగేషన్ ప్రాజక్టులలో 1000 కోట్లు ఆదా)
11) అక్రమకట్టడాలు కూల్చివేత
12) వైస్సార్ ఆరోగ్య శ్రీ
13) వైస్సార్ వాహన మిత్ర
14) వైస్సార్ నేతన్న హస్తం
15) మత్స్యకార భరోసా
16) వైస్సార్ ఆరోగ్య ఆసరా
17) 25 లక్షల పేదలకు ఉగాది నాటికి ఇళ్ళ స్థలాలు
18) గ్రామ సచివాలయం
19) వాలంటీర్ వ్యవస్థ
20) వైస్సార్ జీవన భీమా
21) కౌలు రైతులకు కూడా రైతు భరోసా
22) 4 లక్షల వాలంటీర్స్ ఉద్యోగాలు
23) 1 లక్ష 27 వేల శాశ్వత ఉద్యోగాలు
24) 5 డిప్యూటీ సీఎం లు.
25) BC,SC,ST,మైనారిటీ లకు 60% మంత్రి పదవులు(సామాజిక న్యాయం)
26) పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు
27) ఆశ వర్కర్లుకు 3000 నుండి 10000 కు జీతాలు పెంపు
28) పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు 18500 పెంపు
29) హోంగార్డులకు 21 వేల వరకు జీతాలు పెంపు
30) డ్వాక్రా ఆణిమేటర్లు,రిసోర్స్ పర్సన్స్ జీతాలు పెంపు
31) డియాలిసిస్ పేషెంట్లకు పెన్షన్ 3500 నుండి 10000 లకు పెంపు
32) అంగన్వాడీ ఉద్యోగులకు జీతాలు 11500 కు పెంపు
33) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి
34) ఉద్దానం కిడ్నీ సమస్య కు శాశ్వత పరిష్కారం కోసం 600 కోట్లతో ఉద్దానంలో మంచినీటి పధకం.
35) కొత్త ఇసుక పాలసీ
36) ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం
37) BC,SC,ST,మైనారిటీ లకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్
38) మహిళల కు 50 శాతం నామినేటెడ్ పదవులు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారు
39) Bc,Sc,St, మినార్టీస్ కు 50 శాతం కాంట్రాక్టులు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం తెచ్చారు
40) దశల వారీగా మధ్యపాన నిషేదం
41) వైస్సార్ కంటి వెలుగు
42) PPA ల పై సమీక్షించి తక్కువ ధరకు విద్యుత్ కొంటున్నారు
43) మహిళలు కు అండగా దిశాచట్టం,దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభం
44) 108 కు పూర్వ వైభవం.700 కొత్త అంబులెన్స్ లు కొనుగులుకు కేబినెట్ ఆమోదం
45) దిశ ఆండ్రాయిడ్ అప్
46) Decentralisation Act
47) స్కూల్ పిల్లల కోసం జగనన్న విద్యాకానుక
48) ఆసుపత్రిలలో నాడు-నేడు కార్యక్రమం
49) ప్రభుత్వపాఠశాలలో నాడు-నేడు కార్యక్రమం
50) శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ గా రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి నాణ్యమైన బియ్యం పంపిణీ
51) రైతుల గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణనిధిని ఏర్పాటుచేశారు
52) రైతుభరోసా కేంద్రాలు ప్రారంభం
53) గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం
54) వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్
55) గోదావరి నీటిని రాయలసీమకు పంపించటానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం
56) ప్రాజక్టుల కాంట్రాక్టులను పారదర్శకతకు జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు
57) కడప లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం
58) ఉద్దానం లో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆమోదం.పనులు ప్రారంభం
59) వైస్సార్ నవశకం
60) వైస్సార్ నవోదయం (పరిశ్రమలకు అండ)
61) ముఖ్యమంత్రి అధ్యక్షతన (రైతు కమిషన్)
62) SC,ST లకు 200 యూనిట్స్ ఉచితవిద్యుత్
63) ఆరోగ్యశ్రీ లో వ్యాధుల సంఖ్య పెంపు
64) చెన్నై,బెంగళూరు,హైదరాబాద్ లోను ఆరోగ్యశ్రీ సేవలు
65) పెన్షన్ డోర్ డెలివరీ
66) వైస్సార్ కాపు నేస్తం
67) పల్నాడు,పాడేరు లో మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం
68) అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు
69) దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయింపు
70) గ్రామ వాలంటీర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ
71) బీసీ లకు 50 శాతం రాజ్యసభ సీట్లు
72) ఆక్వా రైతులకు 1.50 పైసలకే విద్యుత్ పంపిణీ
73) వైస్సార్ పెళ్లి కానుక
74) అర్చకుల వంశపారంపర్య జీవో జారీ చేయడం పై బ్రాహ్మణ సంఘాల హర్షం
75) లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళలుకు ఏకంగా 50 శాతం సీట్లు
76) రాయలసీమకు హైకోర్టు
77) పేదవాడి చదువుల కు భారం కాకుండా ఫీజు నియంత్రణ కమిటీ
78) ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు నిషేధం
79) పాస్టర్స్ కు గౌరవ వేతనం 5000 రూపాయలు
80) జలయజ్ఞం లో భాగంగా పోలవరం మరియు వెలిగొండ పై ప్రత్యేక శ్రద్ధ(పోలవరం పనుల్లో వేగవంతం 2021 జూన్ కల్లా పోలవరం పూర్తి చేస్తామని హామీ)
81) అవినీతి నిర్ములనకు టోల్ ఫ్రీ నెంబర్ 14400 కాల్ సెంటర్ ను ప్రారంభించారు
82) గ్రామ,వార్డ్ సచివాలయం ద్వారా బియ్యం కార్డుల,పెన్షన్ కార్డులు,ఆరోగ్యశ్రీ కార్డులు,ఇళ్లపట్టాలు,కుల,ఆదాయ ధ్రువీకరణ పాత్రలతో సహా 541 సేవలు నిర్దిష్ట కాలవ్యాధితో అందుబాటు
83) Sc,St లకు seperate SC,ST కమిషన్ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్ ప్రవేశ పెట్టారు
84) permenant Bc కమిషన్ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్ ప్రవేశ పెట్టారు
85) మధ్యాహ్న భోజ న కార్మికులు గౌరవ వేతనం 3000 కు పెంపు
86) Out sourcing ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు
87) మత్య్సకారులకు డిజిల్ పై సబ్సిడీ రూ.9 లకు పెంపు.మత్య్సకారుల కోసం 9 జిల్లాల్లో 81 ప్రత్యేక బంక్ లు
88) హజ్ జెరూసలేం యాత్రికులకు ఇచ్చే ఆర్ధిక సాయం పెంపు
89) ఇన్సైడర్ ట్రేడింగ్ పై సిట్ విచారణ
90) కళ్యాణ మిత్ర ఉద్యోగులకు వేతనం పెంపు.పగలు పెళ్లికి 500 రూపాయిలకు పెంపు.రాత్రి పెళ్లికి 1000 రూపాయిలకు పెంపు
91) ఆరోగ్య మిత్ర జీతాలు పెంపు
92) voa జీతాలు 10000 కు పెంపు
93) మెప్మా జీతాలు 10000 కు పెంపు
94) సంఘమిత్ర వేతనాలు 10000 కు పెంపు
95) చిన్న పరిశ్రమలు కు 1000కోట్లు ప్రోత్సాహం
96) మత్సకారులు వేట సమయంలో చనిపోతే 10 లక్షలు భీమా
97) భీమా మిత్రులకు గౌరవ వేతనం 3000కు పెంపు
98) బ్రాహ్మణ కార్పొరేషన్ కు 1000 కోట్లు కేటాయింపు
99) రాష్ట్ర అభవృద్ధికి 4 ప్రాంతీయ బోర్డ్లు ఏర్పాటు
100) పోలీస్ సిబ్బందికి 40 లక్షల భీమా సౌకర్యం
101) జిల్లాకి 3 జాయింట్ కలెక్టర్లు నియామకం
102) వైఎస్సార్ విద్యా దీవన కింద 5800 కోట్లు విడుదల
అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ నిరంతరం ప్రజల కి అందుబాటలో ఉంటూ డయల్ యువర్ ఎమ్మెల్యే వంటి సరికొత్త ఆలోచనలతో ప్రజా సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రజారంజక పాలనా అందిస్తున్నారు.
అనకాపల్లి నియోజకవర్గం ఎంపీ బి వి సత్యవతి విష్ణుమూర్తి నిరంతరం మన రాష్ట్రంలో ఉన్న సమస్యలు పై పార్లమెంట్ లో తన గళం విప్పి ప్రాంతా అభివృద్ధికి నిరంతరం కృషి చెస్తూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని వారికీ విద్య ,వెద్యం తో అన్ని సదుపాయాలు కల్పించి నిస్వార్థ ప్రజాసేవ కి ప్రతిరూపం గా నిలిచారు.
ఇలాంటి మంచి ప్రజాసేవ చెసే మన నాయకులు వారి పాలన ప్రతిక్షణం ప్రజాహితం.
ఇటువంటి పాలన ప్రజల మునుపెన్నడూ ఎరుగని ప్రజలు హర్షం వ్యక్తం చేయడంతో వైఎస్ఆర్సిపి కార్యకర్తగా చాలా సంతోషం గా ఉందని కొట్ని యశ్వంత్ (వైఎస్సార్సీపీ యుకె సభ్యులు) అన్నారు.