ఎల్జీ పోలీమర్స్ బాధిత కుటుంబలకు చెక్కులు పంపిణీ చేసి ఏపీ మంత్రులు

విశాఖపట్నం వాస్తవ నయనమ్


విశాఖ నగరంలోని కేజీహెచ్ లో ఎల్జీ పోలీమర్స్ రసాయన లీక్ కారణంగా మృతి చెందిన బాధిత కుటుంబలకు చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు పాల్గొని కోటి రూపాయల చెక్కులను బాధిత కుటుంబాలకు  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ , ఎంపీ సత్యనారాయణ కలెక్టర్ వినయ చందు, పోలీస్ కమిషనర్ అర్కే మీనా, పలువురు పొల్గొని, కోటి రూపాయల  చెక్కులను అందించారు.భవిషత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏపీ ప్రభుత్వం తగు చర్యలు తీసుకున్నది అని మంత్రులు హామీ ఇచ్చారు.